నేడే నేషనల్ యూనియన్ అఫ్ జూర్నలిస్ట్స జాతీయ సమ్మెళనం

  నేషనల్  యూనియన్ అఫ్ జూర్నలిస్ట్స జాతీయ  సమ్మెళనం  రేపు   సెప్టెంబర్  11వ  తేదీ  ఉదయం  11. 30 ప్రారంభం  అవుతుంది  దేశ వ్యాప్తంగా వంద  నగరాలు నుంచి  2000 మంది పాత్రికేయులతో వీడియో  కాన్ఫరెన్స ద్యారా  జరుగు ఈ సమావేశం లో జాతీయ స్థాయిలో   పాత్రికేయుల రిజిస్ట్రర్  నిర్వహణ ,పాత్రికేయుల ఛట్ఠం ,కోవింద్ నేపథ్యంలో  చిన్న మద్య తరగతి  పత్రికలకు ప్రత్యేక  సహాయం  మీడియా కౌన్సెల్ , మీడియా కమిషన్ల  ఏర్పాటు ,పాత్రికేయులపై దాడులు ,కేసులు  కోవిద్ పేరిట తొలగింపు  తదితర  అంశాల పై  చర్చలు  ఉంటాయి  అని తెలంగాణ  మీడియా జర్నలిస్ట్ యూనియాన్  రాష్ట్ర అద్యక్షులు  ఏ సూర్యప్రకాశరెడ్డి ,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  జి , విజయరాజ్  ఒక  ప్రకటనల్లో  తెలియజేశారు