నేషనల్ యూనియన్ అఫ్ జూర్నలిస్ట్స జాతీయ సమ్మెళనం రేపు సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 11. 30 ప్రారంభం అవుతుంది దేశ వ్యాప్తంగా వంద నగరాలు నుంచి 2000 మంది పాత్రికేయులతో వీడియో కాన్ఫరెన్స ద్యారా జరుగు ఈ సమావేశం లో జాతీయ స్థాయిలో పాత్రికేయుల రిజిస్ట్రర్ నిర్వహణ ,పాత్రికేయుల ఛట్ఠం ,కోవింద్ నేపథ్యంలో చిన్న మద్య తరగతి పత్రికలకు ప్రత్యేక సహాయం మీడియా కౌన్సెల్ , మీడియా కమిషన్ల ఏర్పాటు ,పాత్రికేయులపై దాడులు ,కేసులు కోవిద్ పేరిట తొలగింపు తదితర అంశాల పై చర్చలు ఉంటాయి అని తెలంగాణ మీడియా జర్నలిస్ట్ యూనియాన్ రాష్ట్ర అద్యక్షులు ఏ సూర్యప్రకాశరెడ్డి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి , విజయరాజ్ ఒక ప్రకటనల్లో తెలియజేశారు
నేడే నేషనల్ యూనియన్ అఫ్ జూర్నలిస్ట్స జాతీయ సమ్మెళనం